Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే..

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (16:07 IST)
చర్మం పొడిబారినట్లు నిర్జీవంగా కనిపిస్తే.. చెంచా గంధం పొడి, టేబుల్ స్పూన్ గులాబీ రేకుల ముద్ద, చెంచా బాదం నూనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా తాజాగా కనిపిస్తుంది. ముఖంపై ఉండే నల్లదనమూ తగ్గుతుంది. 
 
అలాగే పాదాల పగుళ్లు వేధిస్తే.. గంధం దివ్యౌషధంగా పనిచేస్తుంది. దీనిలో పగుళ్లను తగ్గించే యాంటీ మైక్రోబయల్ గుణాలుంటాయి. గంధంలో కొబ్బరినూనె కలిపి దాన్ని పాదాలూ మడమల దగ్గర పూతలా పూయాలి. అరగంటాగి  కాసేపు గోరువెచ్చని నీళ్లలో పాదాలను ఉంచి ఆపై శుభ్రపరుచుకుంటే సరి. ఇలా రోజు విడిచిరోజూ చేస్తే పగుళ్లు తగ్గుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments