Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా మిశ్రమంలో పసుపు కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివ

Webdunia
శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:05 IST)
పుదీనా ఆకులను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని ఆ మిశ్రమంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. తద్వారా ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
 
పుదీనా ఆకుల మిశ్రమంలో గుడ్డు తెల్లసొనను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కంటి కింద గల నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. పుదీనా ఆకులతో నూనెను తయారుచేసుకుని తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments