Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్.. నల్లటి వలయాలు..?

శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

Webdunia
బుధవారం, 26 సెప్టెంబరు 2018 (14:13 IST)
శరీర వేడివలన చాలామందికి మెుటిమలు అధికంగా వస్తుంటాయి. ఈ మెుటిమలు కాస్త పగిలి నల్లటి మచ్చలుగా మారుతుంటాయి. దీంతో ముఖం మచ్చమచ్చలుగా ఉంటుంది. అందుకు ఈ చిట్కాలు మంచి ఫలితాలు ఇస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
 
ఓట్స్ పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. మరికొందరికి కంటి కింద నల్లనల్లగా ఉంటుంది. ఆ నల్లటి వలయాలు తొలగిపోవాలంటే ఇలా చేయాలి..
 
తేనెలో కొద్దిగా పెరుగు, నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన ఆ నల్లటి వలయాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

పహల్గామ్ ఉగ్రదాడి : పాకిస్థాన్‌పై భారత దాడికి ప్లాన్!!

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

తర్వాతి కథనం
Show comments