Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో ముల్తానీ మట్టి చేర్చి..?

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (11:57 IST)
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో యాంటీ ఆక్సిడెంట్స్, న్యూటియన్ ఫాక్ట్స్ చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. చాలామందికి చిన్న వయస్సులోనే ముఖం ముడతలుగా మారుతుంది. దీని కారణంగా పదిమందిలో తిరగాలంటే కూడా చాలా కష్టంగా ఉందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. ఈ కింది చిట్కాలు పాటించండి... తప్పక ఫలితం ఉంటుంది.
 
1. పావుకప్పు పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు క్రమంగా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
2. పాలలోని యాంటీ ఫంగల్ గుణాలు చర్మంపై గల మృతుకణాలను తొలగిస్తాయి. 2 స్పూన్ల పాలలో కొద్దిగా తేనె, ముల్తానీ మట్టీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చాలు.
 
3. మీగడలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. గంట తరువాత ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేసి ఆ తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే ముడతలు చర్మం పోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

తర్వాతి కథనం
Show comments