Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డుసొనతో పెరుగు కలిపి.. ఫేస్‌ప్యాక్..?

గుడ్డుసొనలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెడభాగం తెల్లగా,

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:50 IST)
గుడ్డుసొనలో కొద్దిగా అరటిపండు గుజ్జు, పెరుగు కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మెడభాగం తెల్లగా, మృదువుగా మారుతుంది. కీరదోస రసంలో నిమ్మరసం, పసుపు, గ్లిజరిన్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. సూర్యకాంతి విత్తనాలను పొడిచేసుకుని అందులో కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
శెనగపిండిలో పసుపు, రోజ్ వాటర్, నిమ్మరసం, కలుపుకుని పేస్ట్‌లా చేసుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పెరుగులో టమోటా రసం, ఓట్స్ మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments