Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం గింజల పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (13:58 IST)
సాధారణంగా చాలామందికి చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా లాభం ఉండదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే.. చాలంటున్నారు బ్యూటీషన్లు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబెర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పనిచేస్తుంది.
 
2. యాపిల్ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
 
3. ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకు రెండుసార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
4. బొప్పాయి గుజ్జును పూతలా వేసి 10 నుంచి 15 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎంతో మార్పు ఉంటుంది.
 
5. బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్ పౌడర్ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
 
6. నారింజ తొక్కలను పొడి చేసి అరటి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
 
7. ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంటయ్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments