Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆముదం గింజల పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే..?

Webdunia
బుధవారం, 26 డిశెంబరు 2018 (13:58 IST)
సాధారణంగా చాలామందికి చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా లాభం ఉండదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే.. చాలంటున్నారు బ్యూటీషన్లు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబెర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పనిచేస్తుంది.
 
2. యాపిల్ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
 
3. ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకు రెండుసార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
4. బొప్పాయి గుజ్జును పూతలా వేసి 10 నుంచి 15 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎంతో మార్పు ఉంటుంది.
 
5. బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్ పౌడర్ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
 
6. నారింజ తొక్కలను పొడి చేసి అరటి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
 
7. ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంటయ్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

తర్వాతి కథనం
Show comments