నల్లబడిపోతున్నారా? ఐతే ఇలాచేయండి..

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (19:47 IST)
నల్లబడిపోతున్నారా? చర్మం కాంతి తగ్గిపోయిందా? అయితే ఇలా చేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ముందుగా నీటిని ఎక్కువగా తాగడం చేయాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజూ వంటల్లో వెల్లుల్లి వుండేలా చూసుకోవాలి. నల్లద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు అధికంగా తీసుకోవాలి.
 
నల్ల ద్రాక్ష గుజ్జుకు కాస్త తేనె కలిపి ప్రతి రోజూ స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకుని.. ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేస్తే మంచి ఫలితం వుంటుంది.
 
కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి బాగా పేస్టులా రుబ్బుకుని.. అందులో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖాని రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడిగేసుకుంటే.. చర్మం మెరిసిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పోలీసు నన్ను మోసం చేసి వేరొకర్ని పెళ్లాడుతున్నాడు: ప్రధానికి వీడియో షేర్ చేసి యువతి సూసైడ్

తెలంగాణ రైతుల కోసం ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను ప్రదర్శించిన మెగా రైతు మేళా 2026

భార్యను బూతులు తిట్టిన మహిళను చెప్పుతో కొట్టిన భర్త, వీడియో

తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె.దొర ఇకలేరు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో జివి ప్రకాష్ కుమార్, శ్రీ గౌరీ ప్రియ చిత్రం హ్యాపీ రాజ్

గుర్తుకొస్తున్నాయి ఫన్ రైడ్.. అందరికీ కనెక్ట్ అవుతుంది: విరాజ్ అశ్విన్

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ టిక్కెట్ ధర ఎంతంటే?

Regina Cassandra: ఒత్తిడి, అధిక ఆలోచనలు తగ్గించుకోవాలి : రెజీనా కసాండ్రా

తర్వాతి కథనం
Show comments