Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాడో పేస్టులో టీ ట్రీ ఆయిల్ కలిపి.. ముఖానికి రాసుకుంటే..?

కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి.

Webdunia
మంగళవారం, 14 జూన్ 2016 (16:51 IST)
కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి. ఒక టీస్పూను తేనెలో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని పావుగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
 
పావు టీస్పూను అవకాడో పేస్టులో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పైవిధమైన చిట్కాలను పాటిస్తే.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments