Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవకాడో పేస్టులో టీ ట్రీ ఆయిల్ కలిపి.. ముఖానికి రాసుకుంటే..?

కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి.

Webdunia
మంగళవారం, 14 జూన్ 2016 (16:51 IST)
కలబంద గుజ్జులో రెండు టీస్పూన్ల టీ ట్రీ ఆయిల్‌ కలిపి ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మంపై మంట, దురద వంటివి తగ్గుతాయి. ఒక టీస్పూను తేనెలో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాసుకొని పావుగంట తరువాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
 
పావు టీస్పూను అవకాడో పేస్టులో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మంచి మెరిసే సౌందర్యం మీ సొంతం అవుతుంది. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పైవిధమైన చిట్కాలను పాటిస్తే.. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments