Webdunia - Bharat's app for daily news and videos

Install App

చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే?

Webdunia
శనివారం, 30 మే 2015 (17:15 IST)
ప్రతిరోజూ ఉదయం చల్లటి పాలతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం మీద పాలు చిలకరించి చేత్తో బాగా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా రెండు వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే ముఖం మెరిసిపోతుంది. అలాగే చీజ్‌తో కూడా మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. చీజ్‌ను తురిమి, మెత్తగా చేయాలి. ఇలా మెత్తగా అయిన చీజ్‌ను ముఖం, మెడకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి మరకలు తొలగిపోతాయి. 
 
ఇక చర్మ సౌందర్యానికి శెనగపిండి బెస్ట్‌గా పనిచేస్తుంది. శెనగపిండి, రోజ్ వాటర్ రెండు మిక్స్ చేసి ముఖానికి పట్టిస్తుంటే 4 వారాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం పేస్టు కూడా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది ఇది ముఖాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అంతే కాకుండా ఇది ముఖంలో మచ్చలు, మెటిమలను మాయం చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments