Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో పెసరపిండిని కలుపుకుని చర్మానికి రాసుకుంటే?

కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (12:29 IST)
కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా తీసుకుని పెరుగులో లేదా మజ్జిగలో కలుపుకుని స్నానం చేసేటప్పుడు చర్మానికి రాసుకోవాలి.
 
ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్నానం చేసే ముందుగా నువ్వుల నూనెను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే పగిలిన చర్మం కాస్త మృదువుగా మారుతుంది. సబ్బుకు బదులుగా పాలలో పెసరపిండిని కలుపుకు చర్మానికి రాసుకుని స్నానం చేస్తే ఒంటికి మంచిది. 
 
స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్‌ని లేదా బాడీ లోషన్‌ని చర్మానికి రాసుకోవాలి. రాత్రివేళ పడుకునే ముందుగా ముఖానికి కోల్డ్‌క్రీమ్, కాళ్లకీ, చేతులకీ పైట్ పెట్రోలియమ్ జెల్లీ తప్పకుండా రాసుకోవాలి. అప్పుడే చర్మం పగలకుండా కాంతివంతంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

తర్వాతి కథనం
Show comments