Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలలో పెసరపిండిని కలుపుకుని చర్మానికి రాసుకుంటే?

కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మ

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (12:29 IST)
కొందరికి ఏ కాలంలోనైనా చర్మం పగిలిపోయనట్లవుతుంది. అటువంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. ఒక కప్పు శెనగపిండిలో కొద్దిగా మినపప్పు, బియ్యం, పసుపు, గంధకచారాలు, గులాబీ రేకులు వేసుకుని మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా తీసుకుని పెరుగులో లేదా మజ్జిగలో కలుపుకుని స్నానం చేసేటప్పుడు చర్మానికి రాసుకోవాలి.
 
ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. స్నానం చేసే ముందుగా నువ్వుల నూనెను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే పగిలిన చర్మం కాస్త మృదువుగా మారుతుంది. సబ్బుకు బదులుగా పాలలో పెసరపిండిని కలుపుకు చర్మానికి రాసుకుని స్నానం చేస్తే ఒంటికి మంచిది. 
 
స్నానం చేసిన తరువాత మాయిశ్చరైజర్‌ని లేదా బాడీ లోషన్‌ని చర్మానికి రాసుకోవాలి. రాత్రివేళ పడుకునే ముందుగా ముఖానికి కోల్డ్‌క్రీమ్, కాళ్లకీ, చేతులకీ పైట్ పెట్రోలియమ్ జెల్లీ తప్పకుండా రాసుకోవాలి. అప్పుడే చర్మం పగలకుండా కాంతివంతంగా ఉంటుంది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments