Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి ఆకుల రసాన్ని ముఖానికి రాసుకుంటే?

ఒక బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని అందులో రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసిన తరువాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే శరీర ఆరోగ్యానికి మంచిగా ఉపయోపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు.

Webdunia
సోమవారం, 13 ఆగస్టు 2018 (14:37 IST)
ఒక బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని అందులో రెండు నిమ్మకాయలు పిండుకోవాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసిన తరువాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే శరీర ఆరోగ్యానికి ఉపయోపడుతుంది. అంతేకాకుండా ఇన్‌ఫెక్షన్స్ దరిచేరవు. మీగడలో పసుపును కలుపుకుని ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చర్మాన్ని నెమ్మదిగా మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది. తులసి ఆకుల రసంలో నిమ్మరసాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాట గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం అందంగా, మృదువుగా మారుతుంది. 
 
బంగాళాదుంపల రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడుక్కోవాలి. వారానికి ఇలా రెండుమూడు సార్లు చేస్తే చక్కటి మృదువైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చును. పచ్చిపాలలో పసుపును కలుపుకుని అందులో దూదిని నానబెట్టుకోవాలి. కాసేపటి వరకు ఆ పాలను ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. ఆ తరువాత ఆ దూదితో నల్లని చర్మంపై రుద్దుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments