Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం మెరిసిపోవాలంటే... బొప్పాయి, బాదం, పుదీనా ప్యాక్ వేసుకోండి!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:37 IST)
పోషకాహారం తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యం మెరుగవుతుందని బ్యూటీషన్లు చెబుతున్నారు. అలాగే బొప్పాయిలోనూ సౌందర్యాన్ని పెంపొందించే ఎన్నో సుగుణాలున్నాయి. 
 
బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు కలిపి పేస్ట్‌లా తయారయ్యాక ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
 
అలాగే కొత్తిమీర, పుదీనా ఆకులను సమానంగా తీసుకుని బాగా పేస్ట్‌లా చేసుకుని నిమ్మరసం చేర్చి ముఖానికి పట్టిస్తే.. జిడ్డు తొలగిపోతుంది. మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.
 
ఇక బాదం, ఓట్స్ సరిపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే..ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు, సెన్సెటివ్ చర్మం కలిగినవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదని బ్యూటీ నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments