Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాస పండుతో సహజసిద్ధ సౌందర్యం

Webdunia
FILE
* అనాస పండు (ఫైనాఫిల్)ని ఆహారంగా తీసుకోవటం అందరికీ తెలిసిందే. అయితే ఇదే అనాసకు అందచందాలను ఇనుమడింపజేసే శక్తి కూడా ఎక్కువగా ఉందని చాలా మందికి తెలియదు. అనాస పండు రసాన్ని ముఖానికి రాసుకుని మర్దనా చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది.

* అనాస పండు రసాన్ని ముఖానికి రాసి మర్దనా చేయటంవల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది. ఈ పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతేగాకుండా నల్లటి మచ్చలను సైతం ఇది తొలగిస్తుంది. క్యారెట్ రసం, అనాస రసాన్ని సమపాళ్లలో తీసుకుని ముఖానికి రాసుకుంటే, ప్రకాశవంతంగా తయారవుతుంది.

* అనాసను ఫేస్ ఫ్యాక్‌గా కూడా వాడవచ్చు. బాదంపప్పుల పొడికి, ఒక టీస్పూన్ పాలు, ఒక టీస్పూన్ అనాస పండు రసం కలిపి తయారు చేసిన ముద్దను కలిపి పేస్ట్ లాగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి అరగంటసేపు అలాగే ఉండి, గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే ముఖ చర్మం నిగనిగలాడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

Show comments