Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్ట్ బెంగాల్‌లో దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రం

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (19:07 IST)
దేశంలోనే తొలిసారి డాల్ఫిన్ల సంరక్షణా కేంద్రాన్ని వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. గంగా నదిలో ఉన్న డాల్ఫిన్లను సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ జరిగిన సమావేశంలో ఆ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు వార్డెన్ అజామ్‌ జాయిదీ మాట్లాడుతూ 'గంగానది పశ్చిమ బంగాలో సుందర్‌బన్స్‌ ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుందన్నారు. ఈ ప్రాంతమంతా అటవీ ప్రాంతమే కాకుండా టైగర్‌ రిజర్వ్‌ కూడా అని చెప్పారు. ఆ ప్రాంతంలో గంగా నదిని డాల్ఫిన్స్‌ రిజర్వ్‌గా ప్రకటిస్తామని చెప్పారు. 
 
అలాగే డాల్ఫిన్లను చంపకుండా ఉండేందుకు మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామని, అలాగని వారి హక్కుల్ని తాము హరించబోమని ఆయన తెలిపారు. మన దేశంలో ఇప్పుడు డాల్ఫిన్ల సంఖ్య రెండు వేల లోపే ఉందని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Show comments