షర్మిల కారు అద్దాలు తెరచే ప్రయత్నం చేస్తున్న పోలీసులు

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2022 (14:32 IST)
ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న సొంత వాహనంలోనే వైఎస్ షర్మిల ఉన్నారు. కారు దిగడానికి ఆమె నిరాకరిస్తున్నారు. ఆమెతో మాట్లాడి కిందకు దించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. లాఠీలతో కారు అద్దాలను కిందకు దించాలని వారు చూస్తున్నారు.

 
వైఎస్ షర్మిల కూర్చొని ఉన్న కారును ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు లాక్కొని వచ్చారు. ప్రస్తుతం ఆమె కారులోనే కూర్చొని ఉన్నారు. ఆమెను దిగమని పోలీసు అధికారులు కోరుతున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
నిన్న పాదయాత్రలో జరిగిన దాడి ధ్వంసమైన కారును నడుపుకుంటూ ఆమె ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రయత్నం చేశారు. పంజాగుట్ట చౌరస్తా వద్ద వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.

 
నిన్న జరిగిన దాడిలో ధ్వంసమైన కారును ఆమె నడుపుకుంటూ ప్రగతి భవన్ దిశగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అదే సమయంలో వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఆమె కారు నుంచి దిగడానికి నిరాకరించారు. దాంతో షర్మిల కారులో ఉండగానే టోయింగ్ లారీ తీసుకొచ్చి ఆ కారును పోలీసులు లాక్కొని వెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments