Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే!

Webdunia
శనివారం, 27 డిశెంబరు 2014 (18:03 IST)
మహిళలు ఎముకల పటిష్టత కోసం క్యాల్షియం అధికంగా కలిగిన ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత పాల ఉత్పత్తుల్లో చీజ్, కాటేజ్ చీజ్, పెరుగు వంటివి తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆరెంజ్‌లో అత్యధిక విటమిన్ సి తో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా లభిస్తుంది. అందుచేత రోజుకు రెండు ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
రొయ్యలు వంటి సీఫుడ్స్‌తో పాటు సాల్మన్ ఫిఫ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. సాల్మన్‌లో మినిరల్స్ సెలైన్ వాటర్‌లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్‌ను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి.
 
ఇక మహిళల గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఓట్ మీల్ తీసుకోండి. గుండెను పదిలం చేసుకోవడానికి, శరీరానికి కావల్సిన ఫైబర్‌ను ఎక్కువగా అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఇది కొంత వరకూ క్యాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుందని, బ్రేక్ ఫాస్ట్‌గా దీనిని తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments