Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి తీసుకోవాల్సిందే!

Webdunia
శనివారం, 27 డిశెంబరు 2014 (18:03 IST)
మహిళలు ఎముకల పటిష్టత కోసం క్యాల్షియం అధికంగా కలిగిన ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత పాల ఉత్పత్తుల్లో చీజ్, కాటేజ్ చీజ్, పెరుగు వంటివి తీసుకోవడం ఉత్తమం. అలాగే ఆరెంజ్‌లో అత్యధిక విటమిన్ సి తో పాటు శరీరానికి కావల్సిన కాల్షియం కూడా లభిస్తుంది. అందుచేత రోజుకు రెండు ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
రొయ్యలు వంటి సీఫుడ్స్‌తో పాటు సాల్మన్ ఫిఫ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి. సాల్మన్‌లో మినిరల్స్ సెలైన్ వాటర్‌లో కరిగి, కలిసిపోతాయి. కాబట్టి సాల్మన్ ఫిష్‌ను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి.
 
ఇక మహిళల గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఓట్ మీల్ తీసుకోండి. గుండెను పదిలం చేసుకోవడానికి, శరీరానికి కావల్సిన ఫైబర్‌ను ఎక్కువగా అందించడానికి ఇది చాలా సహాయపడుతుంది. అంతే కాదు ఇది కొంత వరకూ క్యాల్షియాన్ని కూడా శరీరానికి అందిస్తుందని, బ్రేక్ ఫాస్ట్‌గా దీనిని తీసుకోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గూగుల్ మ్యాప్ చెప్పినట్టుగా వెళ్లారు.. వరద నీటిలో చిక్కుకున్నారు...

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

Show comments