Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీలు తీసుకోకూడని పదార్థాలు ఏమిటో తెలుసా?

Webdunia
మంగళవారం, 23 మే 2023 (16:27 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు తమ ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని పదార్థాలను తీసుకోవడానికి దూరంగా వుండాలి. అవేమిటో తెలుసుకుందాము. షార్క్, స్వోర్డ్ ఫిష్, టూనా చేపలను గర్భిణీలు తీసుకోవడాన్ని దూరంగా పెట్టాలి. పచ్చి లేదా తక్కువగా ఉడికించిన మాంసం హానికరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండవచ్చు కనుక వాటిని తీసుకోరాదు.
గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ తీసుకోవడం శిశువు పెరుగుదలపై ప్రభావం చూపి, తక్కువ బరువుతో పుట్టే అవకాశం వుంటుంది.
 
ముడి మొలకలు బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం వుంది కనుక వాటిని బాగా ఉడికించి మాత్రమే తినాలి. అన్ని పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితో బాగా కడిగి మాత్రమే తినాలి.
పాశ్చరైజ్ చేయని పాలు, చీజ్ వంటి ఆహారాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
గర్భధారణ సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలు తింటే అధిక బరువు పెరగడానికి కారణమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments