Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఓ కప్పు ఆకుకూర.. ఆహారంలో భాగమైతే ఆరోగ్యమే

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (10:40 IST)
రోజూ ఓ కప్పు ఆకుకూర ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా వున్నాయని వారు చెప్తున్నారు. ఒకే కూరలా కాకుండా రోజుకో ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకుంటే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. 
 
అందులో బచ్చలికూర లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పుదీనా, కొత్తిమీరలో పోషకాలు పుష్కలం. పుదీనాలో 114 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్, 200 మి.గ్రా కాల్షియం, 15.6 మి.గ్రా ఐరన్, కొద్దిపాటి విటమిన్ ఎ, బి, సి ఉన్నాయి. ఇది రక్తహీనతను నయం చేయగలదు. 
 
కొత్తిమీరలో 184 ఎంజీ కాల్షియం, 1042 ఎంజీ ఇనుము 8,918 మైక్రోగ్రాముల విటమిన్ ఎ ఉన్నాయి. ఫాస్పరస్, విటమిన్ బి, సి కలిగి ఉంటుంది. 
 
ఇది దృష్టి లోపం, రక్తహీనతను నయం చేస్తుంది. మెంతికూరలో 395 గ్రాముల కాల్షియం, 2,340 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, 1.93 మి.గ్రా ఐరన్ ఉన్నాయి. ఇక ఆంధ్రా స్పెషల్ గోంగూరలో 2.28 మి.గ్రా ఐరన్, 2,898 మైక్రోగ్రాముల విటమిన్ ఎ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ఉన్నాయి. కాబట్టి ఆకుకూరలను తేలికగా తీసిపారేయకుండా.. రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

తర్వాతి కథనం
Show comments