Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు తినాల్సిన తినకూడని పండ్లు ఏవి?

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (17:21 IST)
మహిళలు కానీ పురుషులు కానీ నారింజ, ఆపిల్, బత్తాయి, బొప్పాయి ఏదైనా ఒక పండు అల్పాహారానికి మధ్యాహ్న భోజనానికి మధ్య తీసుకోండి. అయితే మామిడి, సపోటా, అరటి పండ్లు, సీతాఫలం.. వంటి వాటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లు కాబట్టి తక్కువగా తీసుకోవడం లేదా...  సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడం మంచిది. 
 
ఇక స్థూలకాయం, షుగర్‌ను నియంత్రించాలంటే లో క్యాలెరీ గల ఆహారాన్ని తీసుకోవాలి. కార్బోహైడ్రేడ్లు కలిగిన అన్నం కంటే గోధుమలతో తయారైన వంటకాలను తీసుకోవాలి. మాంసకృత్తులు లెక్కకొస్తే 20 నుంచి 30 శాతం క్యాలరీల శక్తి వచ్చేట్లు చూసుకోవాలి. కొవ్వు పదార్థాలయితే 20-25 శాతం ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

Show comments