Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలను అలా తింటే బరువు ఇలా మాయమవుతుంది..

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (12:11 IST)
చేపల్లో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చేపలు మంచి లీన్ ప్రోటీన్స్‌ను కూడా అందిస్తుంది. చేపలను ఉడికించి లేదా గ్రిల్ చేసే తీసుకోవచ్చు. ఫ్రై చేస్తే న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి. ఇవి లో క్యాలరీలను కలిగివుండటం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. 
 
ఇదేవిధంగా గోధుమ రవ్వను, పెరుగు తీసుకోవడం వంటివి చేస్తే బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు మష్రూమ్‌‍ను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ప్రోటీనులు, విటమిన్ డి ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.
 
అలాగే పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు హార్ట్ అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాళాదుంపల జ్యూస్‌‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

తర్వాతి కథనం
Show comments