Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? కాస్త ఆగండి..!

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2015 (17:43 IST)
జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్ తెగ తాగేస్తున్నారా? కాస్త ఆగండి..! జ్యూస్ - కూల్‌డ్రింక్స్ మితిమీరి తాగితే మధుమేహం వ్యాధి బారిన పడటం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే, వీటిని అదే పనిగా తాగే వారు మాత్రమే డయాబెటీస్ బారిన పడే ప్రమాదముందని వారు పేర్కొంటున్నారు. 
 
కానీ ఇప్పటి వరకు చక్కెర వ్యాధి లేనివాళ్ళు నిక్షేపంగా తీపి పానీయాలు తీసుకోవచ్చని చెప్పిన శాస్త్రవేత్తలే ఇప్పుడు వద్దని చెప్పడానికి కారణం లేకపోలేదు. అదేపనిగా కూల్ డ్రింకులు, పళ్ళ రసాలు తాగుతున్న వాళ్ళలో మధుమేహం ముప్పు పొంచి ఉంటోందట. ప్రతి 336 మిల్లీ లీటర్ల తీపి పానీయంతో మధుమేహం ముప్పు 22 శాతం పెరుగుతున్నట్టు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారణ అయినట్టు వారు పేర్కొంటున్నారు. 
 
ఈ పరిశోధనను బ్రిటన్‌కు చెందిన ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు నిర్వహించారు. ఈ అధ్యయనం పండ్లరసాలు, చక్కెరతో చేసిన కూల్ డ్రింకులు, కృత్రిమ తీపితో చేసిన పానీయాలపై సాగినట్టు వారు పేర్కొన్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments