Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి!

Webdunia
బుధవారం, 8 అక్టోబరు 2014 (19:09 IST)
మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి. ఎలాగంటారా? ప్రతి రోజు ఉదయం వెచ్చని నీటితో తేనె, నిమ్మరసంను కలిపి త్రాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం అవటానికి కాలేయంలో రసాలను ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది. 
 
అంతేగాకుండా సులభంగా ఆహారంలో కలిసి జీర్ణ వాహిక సడలించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, బరువు పెరుగుటను నివారించేందుకు తోడ్పడుతుంది.
 
వెచ్చని నీటితో తేనె, నిమ్మరసాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకునే వారు బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments