Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి!

Webdunia
బుధవారం, 8 అక్టోబరు 2014 (19:09 IST)
మహిళలూ.. గోరువెచ్చని నీరు-తేనెతో బరువు తగ్గండి. ఎలాగంటారా? ప్రతి రోజు ఉదయం వెచ్చని నీటితో తేనె, నిమ్మరసంను కలిపి త్రాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. ఆహారం సరిగ్గా విచ్ఛిన్నం అవటానికి కాలేయంలో రసాలను ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది. 
 
అంతేగాకుండా సులభంగా ఆహారంలో కలిసి జీర్ణ వాహిక సడలించడానికి సహాయపడుతుంది. కడుపు ఉబ్బరం, బరువు పెరుగుటను నివారించేందుకు తోడ్పడుతుంది.
 
వెచ్చని నీటితో తేనె, నిమ్మరసాన్ని రోజూ ఉదయం పూట పరగడుపున తీసుకునే వారు బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments