Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినికిడి లోపానికి చెక్ పెట్టాలా? చేపలు తినండి!

Webdunia
శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (11:21 IST)
మీకు సరిగ్గా వినిపించడం లేదా? చెవుడు బారిన పడకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే పరిష్కారం తెలుసుకోండి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తింటే వినికిడి సమస్య మీ దరిచేరదని నిపుణులు సెలవిస్తున్నారు. 
 
వారంలో రెండుసార్లు చేపలు తినే మహిళల్లో వినికిడి లోపం 20 శాతం తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో బయటపడిందని నిపుణులు తెలిపారు. నిజానికి వయసు పైబడే కొద్దీ వినికిడి సమస్య పెరుగుతుంది. 
 
మార్చుకోదగిన ముప్పు కారకాలను గుర్తించడం ద్వారా సమస్య దరిజేరకుండా, లేదా ముప్పు ఆలస్యమయ్యేలా చేసే అవకాశముందని బ్రైగమ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. చేపల్లో ఏ రకం తిన్నా వినికిడి సమస్య తగ్గుతుందని వారు స్పష్టం చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments