Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళలు ప్రసవానికి 4వారాల ముందు ఎండు ఖర్జూరాల్ని తింటే?

గర్భిణీలు మహిళలు ప్రసవానికి నాలుగు వారాల ముందు రోజుకు నాలుగు ఖర్జూరాలు తింటే ప్రసవం సులువుగా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:20 IST)
ఎడారి ఖర్జూరాలను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం. ఏ పండైనా పండితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తియ్యగా ఉంటుంది. ఖర్జూరాలతో తయారుచేసే ఆహార పదార్ధాలను, ఖర్జూరాలను రంజాన్ సమయంలో ముస్లింలు తీసుకుంటారు.

అలాంటి ఖర్జూరాలను రోజుకు రెండేసి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
 
ఖర్జూరాల్లో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. రక్తస్రావాన్ని అరికట్టి శరీరానికి శక్తినిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. గర్భిణీలు మహిళలు ప్రసవానికి నాలుగు వారాల ముందు రోజుకు నాలుగు ఖర్జూరాలు తింటే ప్రసవం సులువుగా అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

తర్వాతి కథనం
Show comments