Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంకుమ పువ్వు గర్భిణీలకు ఎంత వరకు మేలు చేస్తుంది!

Webdunia
గురువారం, 17 జులై 2014 (15:37 IST)
కుంకుమ పువ్వు గర్భిణీలకు ఎంత వరకు మేలు చేస్తుందో తెలుసా? అయితే ఈ కథనం చదవండి. కుంకుమ పువ్వును గర్భిణీ మహిళలు తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువు తెలుపుగా పుడతారని చెప్తుంటారు. 
 
అయితే కుంకుమ పువ్వు సుఖ ప్రసవానికి సహకరిస్తుందట. సుఖ ప్రసవం కావాలంటే.. ప్రసవ నొప్పులతో బాధపడే గర్భిణీ స్త్రీలకు అరస్పూన్ కుంకుమపువ్వును సోంపు కలిపిన నీటిలో మిక్స్ చేసి ఇస్తే సుఖ ప్రసవం ఏర్పడుతుంది. 
 
అలాగే గర్భిణీ స్త్రీలు తమలపాకుతో కాస్త కుంకుమపువ్వును కలిపి తీసుకుంటే లేదా పాలలో కుంకుమ పువ్వును చేర్చి తీసుకోవడం ద్వారా శిశువు తెల్లగా పుడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అలాగే గర్భిణీ మహిళలు ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ కోసం ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి. పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడంతో పాటు మంచి విశ్రాంతి అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

Show comments