Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు రోజుకో అరటిపండు తింటే లాభమేంటి?

Webdunia
సోమవారం, 6 అక్టోబరు 2014 (17:50 IST)
మహిళలు రోజుకో అరటిపండు తింటే లాభమేంటి? అనేది తెలుసుకోవాలా అయితే చదవండి. 50కి పైబడిన మహిళల్లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
 
ప్రతి మనిషికీ రోజుకి 4700 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకుంటే మంచిది. ఇలా తీసుకున్న వారికి, పొటాషియం తగిన మోతాదులో తీసుకోని మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశం 12 శాతం తక్కువగా ఉంటుందని తేలింది. 
 
అందుకే మెనోపాజ్‌కు దగ్గర పడుతున్న వారు పొటాషియం ఎక్కువగా ఉన్న పాలకూర, చిలగడదుంపలూ, టొమాటో, మష్రూమ్ తింటే 420 మి.గ్రాములు పొటాషియం అందుతుంది. అలాగే రోజుకో అరటి పండు తింటే మహిళల ఆరోగ్యానికి తగినంత పొటాషియం అందుతుంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments