Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోండి.. ఊబకాయాన్ని దూరం చేసుకోండి... టిప్స్

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతే మెడిసిన్స్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, పొట్టలో గ్యాస్, మంట వంటి సమస్యలు వస్తాయి. పరకడుపున సోడా, కూల్ డ్రింగ్స్ తీసుకుంటే ఎసిడిటి లె

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (13:28 IST)
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాతే మెడిసిన్స్ తీసుకోవాలి. ఖాళీ కడుపుతో మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ, పొట్టలో గ్యాస్, మంట వంటి సమస్యలు వస్తాయి. పరకడుపున సోడా, కూల్ డ్రింగ్స్ తీసుకుంటే ఎసిడిటి లెవెల్స్ పెరుగుతాయి.
 
ఉదయాన్నే స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. తేలిక పాటి ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల అల్సర్ వచ్చే అవకాశముంది. ఉదయాన్నే పరగడుపున టమోటాలు తినకూడదు.
 
వర్కవుట్‌కి ముందు స్నాక్స్ అయినా తీసుకోవాలి. ఏమీ తినకుండా వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గడమేగానీ, కండరాల నొప్పులు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
 
మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యలో ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్కువ స్వెట్ లేదా చెమట బయటకు వస్తుంది.
 
ప్రతిరోజూ కొబ్బరి నూనె నాలుగు చెంచాలు, సలాడ్లు లేదా గ్రీన్ టీ లేదా మీరు ఇష్టంగా తినే ఇతర పదార్థాలతో కలిపి తింటే ఆరోగ్యవంతమైన నిగనిగలాడే చర్మం, దానితో పాటు దట్టమైన నల్లని జుట్టును సొంతం చేసుకోవచ్చు. 
 
తలస్నానం చేసేందుకు ఓ గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసినట్లయితే. మళ్లీ విడిగా కండీషనర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే పెరుగులో తేనెను కలిపి రాసుకున్నా చక్కని కండీషనర్‌లా ఉపయోగపడుతుంది.
 
పెరుగులో శనగపిండని కలిపి, నలుగు పిండిలా శరీరానికి పట్టిస్తే.. చర్మం, మీదనున్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును ఆహారంతో పాటు తీసుకుంటే ఊబకాయం దరిచేరదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments