Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. అల్పాహారం తీసుకోకపోతే?

పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. బరువు తగ్గుతారు. హడావుడిలో అల్పాహారం మానేస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం రెండు ఇడ్లీలూ, ఓ దోశ, కప్ప

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (11:40 IST)
పొద్దున్నే తింటే బరువు పెరిగిపోరు.. బరువు తగ్గుతారు. హడావుడిలో అల్పాహారం మానేస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉదయం రెండు ఇడ్లీలూ, ఓ దోశ, కప్పు ఓట్స్‌, ఓ పండూ ఇలా ఏదో ఒకటి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అల్పాహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకోవాలి. 
 
చాలామంది మహిళలు మంచినీళ్లు ఎక్కువగా తాగరు. తద్వారా చర్మం పొడిబారుతుంది. ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అందుకే దాహం వేసినా వేయకపోయినా అప్పుడప్పుడూ ఓ గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి. వీలైనంతవరకూ నూనె, చక్కెర, ఉప్పు ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకుంటూ, తృణధాన్యాలూ, పండ్లూ, కూరగాయల మోతాదును పెంచితే.. మహిళల ఆరోగ్యం భేష్‌గా ఉంటుంది. 
 
అలాగే సాయంత్రం పూట స్నాక్స్‌గా సమోసా, సాస్, పఫ్, బజ్జీలు తినడానికి బదులు డ్రై ఫ్రూట్స్, క్యారెట్, పెరుగు, కూరగాయ ముక్కలు కలిపి సలాడ్స్ రూపంలో తీసుకోవాలి. చీజ్ లేని శాండివిచ్ తీసుకున్నట్లైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments