Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిన్నది జీర్ణం కాక సతమతం... వాంతి చేసుకోవాల్సిందే... కానీ ఎలా?

పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. * పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘక

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (20:35 IST)
పసుపు పరమౌషధంగా వుపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలను ఇది ఎదుర్కొంటుంది. కొన్నిటిని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం.
 
* పసుపు పొడి, అతి మధురం చూర్ణం సమంగా తీసుకుని, ఈ మిశ్రమానికి కొంచెం తేనె కలిపి మూడు గ్రాముల మోతాదుతో రోజుకు రెండు పూటలా తింటూ వుంటే దీర్ఘకాలంగా వేధిస్తున్న దగ్గు సమస్య తగ్గుతుంది.
 
* పసుపు, ధనియాలు, సుగంధిపాలు ఈ మూడు సమానంగా కలిపి కొంచెం నీళ్లు పోసి నూరి రాత్రిపూట ముఖానికి లేపనంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఉదయమే గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.
 
* కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదా మత్తు పదార్థాలు అతిగా తీసుకున్నప్పుడు అవి జీర్ణం కాక చాలా ఇబ్బందిపెడుతుంటాయి. ఆ పరిస్థితిలో వాతి చేసుకోవడం అవసరమవుతుంది. పసుపు చూర్ణం, గ్లాసుడు వేడి నీళ్లలో మూడు గ్రాముల పరిమాణంలో వేసి తాగితే కొద్దిసేపట్లోనే అజీర్ణకర పదార్థాలన్నీ వాంతి ద్వారా బయటకు వచ్చేసి ఉపశమనం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments