Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (23:14 IST)
తులసి వేరును, శొంఠిని సమభాగాలుగా తీసుకుని ఈ రెండింటినీ మెత్తగా నూరి.. కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారుచేసుకోవాలి. వీటిని ప్రతిరోజూ ఒకటి చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే.. చర్మ వ్యాధులు, దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి. 

 
తులసి ఆకులు, వెల్లుల్లిని నూరి.. వాటి రసాన్ని చెవిలో వేసుకుంటే.. చెవినొప్పి తగ్గుతుంది. కఫ వ్యాధులతో బాధపడేవారు.. కొన్ని తులసి ఆకులను నీటిలో మరిగించుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కలిపి రోజూ తాగుతుంటే.. కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది.

 
ప్రతిరోజూ నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగితే మానసకి ఆందోళనలు, ఒత్తిడి, అలసట వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుందని ఇటీవలే ఓ పరిశోధనలో స్పష్టం చేశారు. స్పూన్ తులసి గింజలను కప్పు నీటిలో వేసి కాసేపు అలానే ఉంచి ఆ తరువాత తాగితే.. మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments