Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ అరటి ఆకులో భోజనం చేస్తే..? మెమరీ పవర్..?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2015 (18:42 IST)
ప్రతిరోజూ అరటి ఆకులో భోజనం చేస్తే చర్మం నిగారింపును సంతరించుకోవడంతో పాటు.. నీరసం, పిత్తాన్ని నయం చేసుకోవచ్చు. అలాగే అరటి పూవులో విటమిన్ బి అధికంగా ఉంటుంది. వీటితో చేసే వంటకాల ద్వారా ఉదర సమస్యలు, నెలసరి నొప్పుల్ని దూరం చేసుకోవచ్చు. అరటి కాడ జ్యూస్ ద్వారా కిడ్నీ సమస్యలను తొలగించుకోవచ్చు. ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చు. అరటి కాడను ఎండబెట్టి  పొడిగా చేసుకుని తేనె కలిపి తీసుకుంటే పచ్చకామెర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.  
 
అరటి పిందెలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా రక్తాన్ని శుభ్రం చేసుకోవచ్చు. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు. మధుమేహాన్ని నివారించుకోవచ్చు. దగ్గును తగ్గించుకోవచ్చు. అప్పుడప్పుడు అరటి పండును తీసుకోవడం ద్వారా పేగు వ్యాధులను నయం చేసుకోవడంతో పాటు చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. మెమరీ పవర్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

గూఢచర్యం కేసులో సమీర్ అరెస్టు.. ఇంతకీ ఎవరీ సమీర్!!

Couple fight: రోడ్డుపైనే దంపతుల కొట్లాట.. బిడ్డను నేలకేసి కొట్టిన తల్లి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

Show comments