Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ల నొప్పులతో బాధపడేవారు.. చింతపండును.. ఇలా ఉపయోగిస్తే?

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (17:20 IST)
కూరల్లో లేదా రసంలో చింతపండును ఉపయోగించేటప్పుడు పండును మాత్రం తీసుకుని గింజలను పారేస్తుంటాం. చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు తెలిస్తే మీరు పారవేయరు. 
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. సాధారణంగా అధిక బరువు వలన లేదా వయస్సు మీదపడటం వలన మోకాళ్లలో కీళ్లు అరిగిపోయి నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు చింత గింజల పొడిని తీసుకుంటే మంచిది. 
 
పుచ్చులు లేని చింతగింజలను తీసుకుని పెనం మీద బాగా వేయించాలి. చల్లారిన తర్వాత వాటిని నీటిలో రెండురోజుల పాటు నానబెట్టాలి. రోజూ రెండు పూటలా నీటిని మార్చాలి. నానిన గింజల పొట్టు తీసివేసి, పొడి చేసి సీసాలో భద్రపరుచుకోవాలి. ఆ పొడిని రోజుకు రెండు సార్లు అర టీస్పూన్ చొప్పున పాలలో లేదా నీళ్లలో వేసి చక్కెర లేదా నెయ్యి కలిపి తీసుకోవాలి. 
 
ఇలా రోజూ చేస్తే రెండు మూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments