Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం మిరియాల్ని వంటకాల్లో ఎందుకు చేర్చాలి? చెమట వాసనకు చెక్ పెట్టాలంటే?

వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్ల

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2016 (18:16 IST)
వర్షాకాలంలో వంటకాల్లో తప్పకుండా మిరియాలను వంటకాల్లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మిరియాలు జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. వీటిలో కఫాన్ని నిర్మూలించే శక్తివంతమైన గుణం ఉండడం వల్ల క్షణాల్లో దగ్గు తగ్గుతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా మిరియాలతో చాలావరకు నియంత్రించుకోవచ్చు. 
 
వీటిలో ఉండే పైపరిన్‌ అనే రసాయనం ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. ఆహార పదార్థాల్లో మిరియాల పొడిని చేర్చడం ద్వారా చెమట దుర్వాసనను దూరం చేసుకోవచ్చు.

మిరియాలు యాంటీ ఏజింగ్‌గా కూడా పనిచేస్తాయి. దంతాలనొప్పినీ, దంతక్షయాన్నీ తగ్గించే గుణం కూడా మిరియాల్లో ఉంది. వీటిల్లో వ్యాధినిరోధక శక్తిని ప్రత్యేకించి ఎముకల దృఢత్వాన్ని పెంచే గుణం ఉంది. అలాగే, కీళ్ల వాపును, ఆస్తమాను తగ్గించే శక్తి కూడా ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments