Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తశుద్ధికి వేపచెక్క పొడితే కలిపి తీసుకుంటే?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:35 IST)
రక్త శుద్ధికి వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజు ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల రక్తశుద్ధి జరిగి వివిధ రకాలైన చర్మరోగాలు తగ్గిపోతాయి.
 
చెవికి సంబంధించిన సమస్యలకు... 50 గ్రాముల వేపాకులను 100 మిల్లీ లీటర్ల ఆవనూనేనెలో వేసి కలిపి సన్నని మంటపై ఆకులు నల్లగా మాడేంతవరకూ మరిగించి 10 గ్రాముల పసుపు పొడి వేసి దించి చల్లార్చి వడగట్టి 10 మిల్లీ లీటర్ల తేనె కలిపి వుంచుకుని రోజూ రెండుమూడుసార్లు 2 నుంచి 3 చుక్కలు చెలిలో వేస్తుంటే చెవినొప్పి, పోటు, బాధ, చెవి నుంచి చీము కారడం, చెవిలో హోరు లాంటి వివిధ రకాల బాధలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

తర్వాతి కథనం
Show comments