Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తశుద్ధికి వేపచెక్క పొడితే కలిపి తీసుకుంటే?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:35 IST)
రక్త శుద్ధికి వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజు ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల రక్తశుద్ధి జరిగి వివిధ రకాలైన చర్మరోగాలు తగ్గిపోతాయి.
 
చెవికి సంబంధించిన సమస్యలకు... 50 గ్రాముల వేపాకులను 100 మిల్లీ లీటర్ల ఆవనూనేనెలో వేసి కలిపి సన్నని మంటపై ఆకులు నల్లగా మాడేంతవరకూ మరిగించి 10 గ్రాముల పసుపు పొడి వేసి దించి చల్లార్చి వడగట్టి 10 మిల్లీ లీటర్ల తేనె కలిపి వుంచుకుని రోజూ రెండుమూడుసార్లు 2 నుంచి 3 చుక్కలు చెలిలో వేస్తుంటే చెవినొప్పి, పోటు, బాధ, చెవి నుంచి చీము కారడం, చెవిలో హోరు లాంటి వివిధ రకాల బాధలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్

PM Modi: జాతిపిత, లాల్ బహదూర్ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులు

గిన్నిస్ రికార్డులో 63 అడుగుల భారీ బతుకమ్మ.. ఆ పువ్వులను ఏం చేస్తున్నారంటే?

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ పుట్టినరోజున సంబరాల ఏటి గట్టు టీజర్‌

Naga Shaurya: అమెరికానుంచి వచ్చిన నాగశౌర్య పై పిల్లనిత్తానన్నాడే సాంగ్ చిత్రీకరణ

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

తర్వాతి కథనం
Show comments