Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తశుద్ధికి వేపచెక్క పొడితే కలిపి తీసుకుంటే?

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (22:35 IST)
రక్త శుద్ధికి వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజు ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల రక్తశుద్ధి జరిగి వివిధ రకాలైన చర్మరోగాలు తగ్గిపోతాయి.
 
చెవికి సంబంధించిన సమస్యలకు... 50 గ్రాముల వేపాకులను 100 మిల్లీ లీటర్ల ఆవనూనేనెలో వేసి కలిపి సన్నని మంటపై ఆకులు నల్లగా మాడేంతవరకూ మరిగించి 10 గ్రాముల పసుపు పొడి వేసి దించి చల్లార్చి వడగట్టి 10 మిల్లీ లీటర్ల తేనె కలిపి వుంచుకుని రోజూ రెండుమూడుసార్లు 2 నుంచి 3 చుక్కలు చెలిలో వేస్తుంటే చెవినొప్పి, పోటు, బాధ, చెవి నుంచి చీము కారడం, చెవిలో హోరు లాంటి వివిధ రకాల బాధలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

తర్వాతి కథనం
Show comments