Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయుర్వేద జలంతో అధిక బరువు మాయం, ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (19:52 IST)
బరువు తగ్గాలంటే అందుకు తోడ్పడే ఆయుర్వేద చిట్కాలు పాటించాలి. వాటిలో చెప్పుకోదగ్గది ఆయుర్వేద జలం. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వును కరిగించే ఈ జలాన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు:
ధనియాలు అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, సోంపు అర టీ స్పూను, కాచిని నీళ్లు 4 కప్పులు.
 
తయారీ ఇలా..
మరిగే నీళ్లలో ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి నాననివ్వాలి. కొద్దిసేపటి తర్వాత వడగట్టి రోజంతా తాగుతూ వుండాలి. 
 
ఉపయోగాలు ఏమిటంటే..
ఆయుర్వేద జలం శరీరంలోని మలినాలను బయటకు వెళ్లగొడుతుంది. జీర్ణక్రియను సరిచేసి మెటబాలిజంను పెంచుతుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఒంట్లో నీరు నిల్వ వుండకుండా చూస్తుంది. శరీరాన్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments