Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్వాస సక్రమంగా వుండాలంటే.. పెరుగులో నెయ్యి కలిపి..

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (18:16 IST)
శ్వాస సక్రమంగా సాగాలంటే.. పెరుగులో నెయ్యి కలిపి రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే చలినుండి కాపాడుకోవడానికి కలకండలో నిమ్మకాయ పిండుకుని తాగాలని వారు చెప్తున్నారు. పగలంతా ఒకే చోట కూర్చుని పనిచేసేవారు ఉదయం వాకింగ్ చేయాలి.


శరీరంపై చెమట వున్నప్పుడే నీళ్ళుతాగడం, నీడన కూర్చుని ఎక్కువగా గాలి పీల్చడం వలన గుండె, తలలో నొప్పులు వస్తాయి. భోజనం చేసేటప్పుడు కాస్త మంచినీరు త్రాగండి. భోజనానంతరం నీళ్ళు ఎక్కువగా తాగకూడదు.
 
ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వాటిని నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే యూరినల్ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. కాలిన గాయాల నుంచి ఉపశమనం పొందాలంటే.. ఉల్లిపాయతో మర్దన చేయాలి. ఆహారంలో రోజూ ఉల్లిని చేర్చుకుంటే.. గుండెజబ్బులు, ఆస్తమా, అలర్జీ, నిద్రలేమి వంటి సమస్యలు దరిచేరవు. 
 
వర్షాకాలం, శీతాకాలంలో వీలైనంత వరకు హోటల్ ఫుడ్ తీసుకోకుండా వుండటం మంచిది. 
చిన్నపిల్లలను వర్షంలో తడవకుండా చూసుకుంటే వారికి చర్మ వ్యాధులు సోకవు. 
వర్షంలో తడిస్తే తప్పకుండా వేడి నీటిలో స్నానం చేయండి. 
దోమలు లేకుండా చూసుకుంటే చాలామటుకు అనారోగ్యాలను దూరం చేసినట్టేని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments