వామును వేయించి కాపడంగా పెట్టుకుంటే?

వానాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువవుతున్నాయి. అందువలన చల్లటి నీరు, పానీయాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలు, క్రీం బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. రాత్రి త్వరగా భోంచేసి మూడు గంటల తరువాత మాత్రమే నిద్రి

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (12:17 IST)
వానాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల చల్లటి నీరు, పానీయాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలు, క్రీం బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. రాత్రి త్వరగా భోజనం చేసి మూడు గంటల తరువాత మాత్రమే నిద్రించాలి. ముఖ్యంగా పులుపు వస్తువులను తినడం తగ్గించుకోవాలి.
 
ఇంట్లో బూజు, దుమ్ము, పొగ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. నిత్యం ప్రాణాయమాలు చేయడం వలన  ఊపిరితిత్తులు శక్తివంతంగా మారుతాయి. పాలు వేడిచేసుకుని అందులో వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకుని కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత పాలను వడగట్టి తీసుకుంటే అనార్యో సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వామును వేయించుకుని పలుచని వస్త్రంలో మూటకట్టి దానిని ఛాతిమీద కాపడంగా పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయాసంగా ఉన్నప్పుడు వాముని నల్లగా వేయించుకుని ఆ పొగను పీల్చుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలానే కప్పు నీళ్లలో కొద్దిగా మెంతిపొడి, అల్లం రసం, తేనె కలుపుకుని టీని చేసుకుని తీసుకుంటే కూడా ఆయాసం తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

తర్వాతి కథనం
Show comments