Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామును వేయించి కాపడంగా పెట్టుకుంటే?

వానాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువవుతున్నాయి. అందువలన చల్లటి నీరు, పానీయాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలు, క్రీం బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. రాత్రి త్వరగా భోంచేసి మూడు గంటల తరువాత మాత్రమే నిద్రి

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (12:17 IST)
వానాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల చల్లటి నీరు, పానీయాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలు, క్రీం బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. రాత్రి త్వరగా భోజనం చేసి మూడు గంటల తరువాత మాత్రమే నిద్రించాలి. ముఖ్యంగా పులుపు వస్తువులను తినడం తగ్గించుకోవాలి.
 
ఇంట్లో బూజు, దుమ్ము, పొగ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. నిత్యం ప్రాణాయమాలు చేయడం వలన  ఊపిరితిత్తులు శక్తివంతంగా మారుతాయి. పాలు వేడిచేసుకుని అందులో వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకుని కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత పాలను వడగట్టి తీసుకుంటే అనార్యో సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వామును వేయించుకుని పలుచని వస్త్రంలో మూటకట్టి దానిని ఛాతిమీద కాపడంగా పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయాసంగా ఉన్నప్పుడు వాముని నల్లగా వేయించుకుని ఆ పొగను పీల్చుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలానే కప్పు నీళ్లలో కొద్దిగా మెంతిపొడి, అల్లం రసం, తేనె కలుపుకుని టీని చేసుకుని తీసుకుంటే కూడా ఆయాసం తగ్గిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

తర్వాతి కథనం
Show comments