Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ ఆకుల మిశ్రమాన్ని పంటిపై రాసుకుంటే..?

జామఆకులతో టీ తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. అధిక బరువును తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుంది. జామకాయ జ్యూస్ కాలేయా ఆరోగ్యానికి మంచి టానిక్‌లా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (11:26 IST)
జామ ఆకులతో టీ తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ సాఫీగా జరుగుతుంది. అధిక బరువును తగ్గించుటకు మంచిగా ఉపయోగపడుతుంది. జామకాయ జ్యూస్ కాలేయ ఆరోగ్యానికి మంచి టానిక్‌లా సహాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జామపండులోని విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు మంచిగా దోహదపడుతుంది.
 
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. జామకాయలను తీసుకోవడం వలన పంటి నొప్పులు తొలగిపోతాయి. దంతాలు, గొంతు, చిగుళ్ళు నొప్పిగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జామ ఆకులకు తీసుకుని అందులో కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి తింటే ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తద్వారా ఆరోగ్యమైన జీవితం మీ సొంతం చేసుకోవచ్చును. 
 
జామపండులోని యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. జామ ఆకులను మిశ్రమాన్ని పంటిపై రాసుకుంటే చిగుళ్లు నొప్పులు తగ్గిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments