Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఉదయాన్నే పొన్న బెరడు కషాయాన్ని తీసుకుంటే?

కీళ్లనొప్పులకు, వాతనొప్పులకు పొన్న గింజల తైలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ తైలాన్ని చర్మానికి రాసుకుంటే గజ్జి చిడుము వంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఈ పొన్న చెట్టు బెరడును మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకో

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:52 IST)
కీళ్లనొప్పులకు, వాతనొప్పులకు పొన్న గింజల తైలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ తైలాన్ని చర్మానికి రాసుకుంటే గజ్జి, చిడుము వంటి చర్మ వ్యాధులు తొలగిపోతాయి. ఈ పొన్న చెట్టు బెరడును మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై గల గడ్డలకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఈ పొన్న చెట్టు బెరడు కషాయాన్ని కొద్ది రోజుల పాటు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మూత్రపిండంలో రాళ్లను కరిగించుటకు చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలానే ఈ పొన్న గింజలను మెత్తగా నూరుకుని చర్మానికి రాసుకుంటే కణుతులు తగ్గుతాయి. చర్మంపై గల పుండ్లతో బాధపడుతున్నవారు ఈ పొన్న గింజల తైలాన్ని రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments