పెరుగులో కరివేపాకు వేసి జుట్టుకు పట్టిస్తే?

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:36 IST)
పెరుగులో కరివేపాకు వేసి మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య వుండదు. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి ముక్కలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు మరిగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

పెళ్లిని ఆపేందుకే కేతన్ అగర్వాల్ హత్య - మాస్టర్ మైండ్ సియా ప్రియుడు చైతన్

సూర్యాపేటలో ఓ జానెడు ఉన్న వ్యక్తి మిగిలిండు... : సీఎం రేవంత్ రెడ్డి

కొండెక్కిన గుడ్డు... తెలంగాణాలో అమాంతం పెరిగిపోయింది...

టీడీపీ ఎంపీ రూ.వేల కోట్ల విలువ చేసే భూమిని కబ్జాకు ప్రయత్నం : తమ్ముడిపై అన్న ఫిర్యాదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments