Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగులో కరివేపాకు వేసి జుట్టుకు పట్టిస్తే?

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (18:36 IST)
పెరుగులో కరివేపాకు వేసి మిక్సీ పట్టించి జుట్టుకు రాసి గంట తర్వాత కడిగేయాలి. దీంతో చుండ్రు సమస్య వుండదు. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు, మెంతిపొడి, కోసిన ఉల్లి ముక్కలు కలిపి పది నిమిషాల పాటు ఉడికించి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే జుట్టు నల్లబడుతుంది. 
 
కొబ్బరినూనెలో కరివేపాకు వేసి నల్లగా మారే వరకు మరిగించి వడపోసి రోజూ రాసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments