Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిగా వగరు గల పదార్థాలు తింటే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (22:47 IST)
వగరు రుచిని మితంగా సేవిస్తే దోషప్రకోపాలు అదుపులో వుంటాయి. కఫాన్ని పలుచగా మార్చి వదిలించడంలోను, వ్రణాలలోని చెడు మాలిన్యాలను తొలగించడంలోను, వ్రణాలలో హరించిన మాంసాన్ని పూరించడంలోను కషాయ రసం బాగా పనిచేస్తుంది. రక్త, పిత్త వ్యాధులను నివారిస్తుంది.
 
ఐతే ఈ వగరు రుచిని శరీర శక్తికి మించి అధికంగా తీసుకుంటే దుష్ఫలితాలు సంభవిస్తాయి. వాగ్ధాటికి అంతరాయం కలుగుతుంది. రొమ్ము, కడుపులో నొప్పులు వస్తాయి. సంభోగశక్తి సన్నగిల్లుతుంది. శరీరానికి నలుపు రంగు ప్రాప్తిస్తుంది.
 
మలబద్ధకం, దుర్బలత్వాన్ని కలిగించి, వాత, మూత్ర, పురీష శుక్రములు బంధించడానికి కారణమై పక్షవాతం వంటి రోగాలను సైతం కలిగిచడానికి కారణమవుతుంది. అందుకే శరీరానికి అవసరమైన మోతాదుకి మించి ఈ వగరు పదార్థాలను అధికంగా తీసుకోరాదు. ఇది శరీరానికి మిగుల బరువును ఏర్పరచడమే కాకుండా త్వరగా ముసలితనాన్ని కొనితెస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments