Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పెరుగు, ఆకుకూర తీసుకోకూడదా.. ఎందుకు..? కరివేపాకుతో తలనొప్పి మటాష్!

ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలాకష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం ఏర్పడతా

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (16:25 IST)
ఆయుర్వేదం ప్రకారం కరివేపాకు, జీలకర్ర, మెంతులతో తలనొప్పిని పోగొట్టుకోవచ్చు. ఆహారంలో మార్పులు తలనొప్పికి కారణమవుతాయి. అలాగే ఒన్‌సైడ్ తలనొప్పిని భరించడం చాలాకష్టం. దీనితో తల తిరగడం, వాంతులు కావడం ఏర్పడతాయి.
 
తలనొప్పి ఏర్పడటానికి ఇంకా ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోకపోవడం కూడా ప్రధాన కారణమే. కంటి నిండా నిద్రతో పాటు జీర్ణంకాని ఆహార పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. రాత్రిపూట ఆకుకూర, పెరుగు వంటివి తీసుకోకూడదు. అజీర్తితో తలనొప్పికి కారణమవుతుంది.
 
మెంతులతో తలనొప్పికి ఉపశమనం ఎలా లభిస్తుందంటే..? వేపిన మెంతులు పొడిని అర స్పూన్ తీసుకుని అందులో అర గ్లాస్ నీటిని పోసి బాగా తెల్లనివ్వాలి. బాగా మరిగాక ఒక స్పూన్ చేర్చి తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు తీసుకుంటే ఒన్ సైడ్ హెడేక్‌ నయం అవుతుంది. మెంతుల్లోని పీచు, ఐరన్ తలనొప్పికి కారణమయ్యే రుగ్మతలను దూరం చేస్తుంది.
 
ఇక జీలకర్ర, ఎండిన ఉసిరికాయను బాగా నీటిలో తెల్లనిచ్చి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కరివేపాకు కూడా తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. కరివేపాకు పొడి, ఖర్జూరం, తేనె మూడింటిని పేస్టులా చేసుకుని రోజూ ఒక స్పూన్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments