Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి బెస్ట్.

వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టడంలో బ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (11:55 IST)
వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టడంలో బాగా ఉపకరిస్తాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలాయి. 
 
ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్‌పాయిజనింగ్‌కు కారణమయ్యే "ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ" లాంటి విషపూరిత బ్యాక్టీరియాలతో సమర్థవంతంగా పోరాడుతుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది.

కేవలం 1.6 శాతం ధనియాల నూనెతో 12 రకాల విషపూరిత బ్యాక్టీరియాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని, ఈ నూనె ఎమ్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు సాల్మొనెల్లా, ఈ కొలీలాంటి కణాల బాహ్య చర్మంపై దాడి చేసి, వాటి శ్వాసక్రియ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డోమింగీస్ వెల్లడించారు. అందుకే ఇపుడు ధనియాలను ఉపయోగించి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టే లోషన్స్ మాత్రలు తయారు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments