Webdunia - Bharat's app for daily news and videos

Install App

వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి బెస్ట్.

వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టడంలో బ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (11:55 IST)
వానాకాలం, శీతాకాలం.. ఫుడ్ పాయిజనింగ్‌కు చెక్ పెట్టాలా.. ధనియాల పొడి దివ్యౌషధంగా పనిచేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ధనియాలను యాంటిబయాటిక్‌గా చెప్పుకుంటుంటారు. ఇవి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టడంలో బాగా ఉపకరిస్తాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలాయి. 
 
ధనియాల నుంచి తీసిన నూనె ఫుడ్‌పాయిజనింగ్‌కు కారణమయ్యే "ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ" లాంటి విషపూరిత బ్యాక్టీరియాలతో సమర్థవంతంగా పోరాడుతుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది.

కేవలం 1.6 శాతం ధనియాల నూనెతో 12 రకాల విషపూరిత బ్యాక్టీరియాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని, ఈ నూనె ఎమ్‌ఆర్‌ఎస్‌ఏతో పాటు సాల్మొనెల్లా, ఈ కొలీలాంటి కణాల బాహ్య చర్మంపై దాడి చేసి, వాటి శ్వాసక్రియ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల ఇది సాధ్యమవుతోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డోమింగీస్ వెల్లడించారు. అందుకే ఇపుడు ధనియాలను ఉపయోగించి ఫుడ్‌పాయిజనింగ్‌ను అరికట్టే లోషన్స్ మాత్రలు తయారు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments