Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు కలిపిన తులసీ ఆకుల రసాన్ని సేవిస్తే..? (video)

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (19:18 IST)
Turmeric, Basil leaves Water
ఒక పాత్రలో నీటిని మరిగించి.. అందులో కాసింత తులసీ ఆకులు, పసుపు పొడి చేర్చి మరిగించాలి. ఈ కషాయాన్ని వడగట్టి రోజూ తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు దరిచేరవు. దగ్గు మటాష్ అవుతుంది. తులసీ, పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే నోటి, ఉదర సంబంధిత రుగ్మతల నుంచి తప్పుకోవచ్చు. ఇంకా అజీర్తి సమస్యలుండవు. 
 
రోజు ఉదయం పరగడుపున తులసీ ఆకులు నానబెట్టిన నీటిని తాగడం ద్వారా పైల్స్, సైనస్, మానసిక ఒత్తిడి, తలనొప్పి మాయమవుతాయి. ఆస్తమా రోజులు తులసీ ఆకుల నీటిలో పసుపు పొడి కలిపి ఆ నీటిని మరిగించి సేవించడం ద్వారా శ్వాస సమస్యలు వుండవు. 
 
తులసీ, పసుపు మరిగించిన నీటిని రోజు పరగడుపున తీసుకుంటే ఒబిసిటీ వుండదు. నరాల బలహీనతకు ఈ నీరు మెరుగ్గా పనిచేస్తుంది. మెదడుకు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. తులసీ, పసుపు నీటిని సేవించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదరంలోని అసిడిటీ కారకాలను ఇది దూరం చేయడం ద్వారా అసిడిటీని తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments