Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేప పువ్వును నేతిలో వేయించి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2018 (14:45 IST)
సాధారణంగా చాలామంది వేప పువ్వును ఎక్కువగా ఉపయోగించరు. ఆ పువ్వుతో మనకేం పనుందని అనుకుంటారు. దీనిలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా ఈ పువ్వును ఉపయోగించాలనిపిస్తుంది. మరి ఆ ప్రయోజనాలేంటో చూద్దాం..
 
1. వేప పువ్వులలో బెల్లం, కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా నీరు కలిపి నూరండి. దీనిని పచ్చడిలా ఆహారంలో తీసుకుంటే కడుపులో క్రిములు పోవడమే కాకుండా జీర్ణశక్తిని కలిగించి ఆకలిని పుట్టిస్తుంది. 
 
2. వేప పువ్వులను ఎండబెట్టుకుని వాటిల్లో కొద్దిగా తేనె కలుపుకోవాలి. మళ్లీ ఆ పువ్వులను ఎండలో కొన్నాళ్ళుంచి గట్టిపడిన తరువాత ప్రతిరోజూ ఉదయాన్నే ఒక చెంచా చొప్పున తీసుకుంటే కఫ దోషం పోతుంది. 
 
3. ఎండిన వేప పువ్వులను నేతిలో దోరగా వేయించి అందులో కొద్దిగా ఉప్పు, కారం చల్లి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
 
4. వేప పువ్వులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొన్ని పుదీనా ఆకులు, కాఫీ పొడి స్పూన్ చక్కెర వేసి బాగా మరిగించుకోవాలి. ఈ తయారైన మిశ్రమాన్ని రోజూ భోజనాంతరం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

తర్వాతి కథనం
Show comments