చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే... ఆయుర్వేద చిట్కా!

Webdunia
ఆదివారం, 2 నవంబరు 2014 (14:53 IST)
చాలా మందికి దంతాల చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. ఇలా వస్తుంటే ఉల్లిపాయని మెత్తగా నూరి పళ్లని, చిగుళ్లని మర్ధన చేయాలి. వేడి నీళ్లలో పసుపు, ఉప్పు వేసి పుకిళించి వేయాలి. అలాగే, ఉసిరి పచ్చడితో మొదటి ముద్ద తినండి. తగ్గిపోతుంది. 
 
ప్రతిరోజూ అన్నంలో శొంఠిపొడి వేసుకుని ఒక చెంచా నెయ్యితో కలిపి తింటే జీర్ణం చక్కగా అవడమే కాక గ్యాస్ చేరదు.
 
నల్లజీలకర్ర, ఉసిరిపొడి కలిపి నెయ్యితో కానీ, వెన్నతోకానీ కలిపి నాలుకపై రాసుకుంటే నోటిపూత తగ్గుతుంది. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదృశ్యమైన హిందూ బాలిక బురఖా ధరించి ఇంటికి తిరిగి వచ్చింది, అత్యాచారం చేసి పంపారంటూ...

తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ

Jagan-KTR: జగన్- కేటీఆర్‌కు ఒకే రకమైన సవాళ్లు.. ఏంటది?

ఏడాదికి 50 వేల మంది రైతులు పాము కాటుతో మరణం, కొత్త పరికరంతో చెక్

నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడంలేదు: నిశ్చితార్థమైన యువతితో కాబోయే భర్త, యువతి సూసైడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Show comments