Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు టీ తాగితే ఏమవుతుంది..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (13:26 IST)
ప్రతీ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థామంటే అది పసుపే. పసుపుతో ఇతరత్రా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వేలాది సంవత్సరాలుగా భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తుంటారు. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతాయి.
 
పసుపుతో టీ తయారుచేసి తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గించడంతోపాటు, ఒబిసిటీతో పోరాడడానికి పసుపు టీ చాలా మంచిది. చాలామంది అధిక బరువు తగ్గించాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. వాటిన్నింటిని వదిలేసి పసుపు టీ తాగితే చాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. అధిక బరువును తగ్గించడంలో పసుపు టీ దోహదం చేస్తుంది. దాంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
ఇన్ని ప్రయోజనాలు గల పసుపు టీని ఎలా చేయాలో తెలుసుకుందాం.. 4 కప్పుల నీటిని వేడిచేసి అందులో 2 స్పూన్ల పసుపు పొడిని కలుపుకోవాలి. దాదాపు 10 నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తరువాత దాన్ని గిన్నెలోకి తీసుకుని 5 నిమిషాలపాటు చల్లార్చాలి. ఆపై అల్లం ముక్క, కొద్దిగా తేనె కూడా కలపొచ్చు. ఇలా తయారుచేసిన టీని రోజూ తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments