రామ మందిరం ఎలా వుండబోతోంది? వివరాలు ఇక్కడ (video)

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:18 IST)
అయోధ్యలోని ప్రణాళికాబద్ధమైన రామాలయ రూపకల్పన ఎలా వుంటుందో తెలిపే నమూనాను ఆలయ పర్యవేక్షణ ట్రస్ట్ ఈ రోజు విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర అగ్ర నాయకుల భూమి పూజ కార్యక్రమానికి ఒక రోజు ముందు ఈ నమూనా విడుదలయింది.
ఈ నమూనాలో ఆలయ శ్రేణి బహుళ అంతస్తులు, స్తంభాలు మరియు గోపురాలతో వున్న వేదికపై మూడు అంతస్తుల రాతి నిర్మాణం కనబడుతోంది. ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు, అనుకున్న దాని కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందని దాని వాస్తుశిల్పి తెలిపారు. ఇంటీరియర్స్ క్లిష్టమైన శిల్పాలతో ఎత్తైన గోపురం వుంటుంది.


 
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న 175 మంది ఆధ్యాత్మిక నాయకులతో పాటు భూమి పూజ వేడుక తరువాత నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పడుతుందని వాస్తుశిల్పి చెప్పారు.



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

తర్వాతి కథనం
Show comments