రామ మందిరం ఎలా వుండబోతోంది? వివరాలు ఇక్కడ (video)

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:18 IST)
అయోధ్యలోని ప్రణాళికాబద్ధమైన రామాలయ రూపకల్పన ఎలా వుంటుందో తెలిపే నమూనాను ఆలయ పర్యవేక్షణ ట్రస్ట్ ఈ రోజు విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఇతర అగ్ర నాయకుల భూమి పూజ కార్యక్రమానికి ఒక రోజు ముందు ఈ నమూనా విడుదలయింది.
ఈ నమూనాలో ఆలయ శ్రేణి బహుళ అంతస్తులు, స్తంభాలు మరియు గోపురాలతో వున్న వేదికపై మూడు అంతస్తుల రాతి నిర్మాణం కనబడుతోంది. ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు, అనుకున్న దాని కంటే రెట్టింపు పరిమాణంలో ఉంటుందని దాని వాస్తుశిల్పి తెలిపారు. ఇంటీరియర్స్ క్లిష్టమైన శిల్పాలతో ఎత్తైన గోపురం వుంటుంది.


 
ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న 175 మంది ఆధ్యాత్మిక నాయకులతో పాటు భూమి పూజ వేడుక తరువాత నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు మూడు సంవత్సరాలు పడుతుందని వాస్తుశిల్పి చెప్పారు.



 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

Raviteja: సుమతీ శతకం ట్రైలర్ బాగా నచ్చింది, చిత్రం విజయవంత కావాలి: రవితేజ

పళ్లిచట్టంబి నుంచి కయదు లోహర్ ఫస్ట్ లుక్ విడుదల

కుమార్తె సుస్మితతో చిరంజీవిని కలిసిన కొండా సురేఖ.. హనుమంతుడి చిత్రం గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments