అయోధ్య రామ మందిర పూజారితో పాటు 16 మంది పోలీసులకు క‌రోనా

Webdunia
గురువారం, 30 జులై 2020 (16:08 IST)
అయోధ్యలో భూమిపూజ కార్యక్రమంలో పాల్గన్న రామ జన్మభూమి పూజారి ప్రదీప్ దాస్‌ తో పాటు 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. రామ జన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్. ఆయనతో పాటు మరో నలుగురు పూజారులు కూడా ఉంటారు.  ఈ నలుగురిలో ప్రదీప్ దాస్‌ ఒకరు.

ఈయనకే కరోనా సోకటంతో, ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కరోనా సోకిన 16 మంది పోలీసులూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారని సమాచారం.

భవ్య రామ మందిర భూమి పూజకు చకా చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అయోధ్య అంతటా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments