మా పెళ్లై ఏడాదవుతుంది, సంతానభాగ్యం ఎప్పుడు?

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:46 IST)
అనురాధగారూ... మీరు దశమి మంగళవారం, మీన లగ్నం, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. సంతాన దోషం వుంది. నాలగవ ఇంట కేతువు, పదవ ఇంట రాహువు వుండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడింది. సంతాన దోషానికి పుత్రకామిష్టి, సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయించినా శుభం కలుగుతుంది. 
 
సంతాన కారకుడైన గురువు అష్టమము నందు ఉండటం వల్ల సంతానం ఆలస్యం అవుతుంది. 2021 నందు సంతాన యోగం కలదు. ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యస్వామికి 9 మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది.
 
మీ సందేహాలను editor_telugu@webdunia.net కి తెలుపగలరు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

లేటెస్ట్

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

తర్వాతి కథనం
Show comments